భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం….
పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల పేపర్ లీకేజీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఈ చట్టం ప్రకారం, లీకేజీలకు పాల్పడితే గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచే దిశగా ఒక ముఖ్యమైన ముందడుగు

